Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాశకు లోనవుతున్నారా? ద్రాక్ష పండ్లను తినండి..

నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారా.. అయితే రోజుకో కప్పు ద్రాక్ష పండ్లను తినండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్ష పండ్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే వారు రోజూ ద్

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (09:52 IST)
నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారా.. అయితే రోజుకో కప్పు ద్రాక్ష పండ్లను తినండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్ష పండ్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే వారు రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవాలట.

బుద్ధిమాద్యం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే ద్రాక్షలను డైట్‌లో చేర్చుకోవాల్సిందే. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ద్రాక్ష పండ్లు ఎంతో మెండుగా పనిచేస్తాయి. 
 
అలాగే నిరాశ, నిస్పృహలకు గురయ్యే వారు ద్రాక్ష పండ్లను రోజూ సలాడ్స్‌లో ఉపయోగించాలి. చిరాకు పడేవాళ్లు.. నిత్యం పని ఒత్తడితో సతమతమయ్యేవాళ్లు ద్రాక్షలను తప్పకుండా తీసుకోవాల్సిందే. పండ్ల రసంగా, లేదంటే ద్రాక్షలను అలాగే తీసుకున్నా ఫలితం పొందవచ్చు. కనీసం వారానికి రెండుసార్లైనా ద్రాక్ష పండ్ల రసాన్ని సేవించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments