Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో జంట నాగుల సంభోగం.. వాటిపై కూర్చున్న మహిళ?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (18:12 IST)
ఇంట్లో పాములు దూరడం సాధారణం. కానీ ఇక్కడ రెండు పాములు ఓ ఇంట్లోకి బెడ్ రూమ్‌లోకి దూరాయి. అంతటితో ఆగకుండా పడకగదిలో నాగులు సంభోగంలో మునిగిపోయాయి. కానీ వీటిని గమనించని ఆ ఇంటి మహిళ బెడ్‌‍పై కూర్చుంది. అంతే వెంటనే ఆ రెండు నాలుగు కాటువేయడంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటన యూపీలోని రియాన్వ్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీ, రియాన్వ్ గ్రామంలో గీత అనే మహిళ నివాసం ఉంటుంది. వృత్తిరీత్యా ఆమె భర్త జైసింగ్ యాదవ్ థాయిలాండ్‌లో ఉంటున్నాడు. బయటకు వెళ్లిన గీత.. తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఇంటికి వచ్చింది. 
 
అప్పటికే బెడ్‌పై ఉన్న పాముల జంటను గమనించకుండా వాటిపై కూర్చుండిపోయింది. అవి కాటేయడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో చేరుకున్న స్థానికులు ఆ రెండు పాములు చంపేశారు. ఆ మహిళ మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం