Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో జంట నాగుల సంభోగం.. వాటిపై కూర్చున్న మహిళ?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (18:12 IST)
ఇంట్లో పాములు దూరడం సాధారణం. కానీ ఇక్కడ రెండు పాములు ఓ ఇంట్లోకి బెడ్ రూమ్‌లోకి దూరాయి. అంతటితో ఆగకుండా పడకగదిలో నాగులు సంభోగంలో మునిగిపోయాయి. కానీ వీటిని గమనించని ఆ ఇంటి మహిళ బెడ్‌‍పై కూర్చుంది. అంతే వెంటనే ఆ రెండు నాలుగు కాటువేయడంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటన యూపీలోని రియాన్వ్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీ, రియాన్వ్ గ్రామంలో గీత అనే మహిళ నివాసం ఉంటుంది. వృత్తిరీత్యా ఆమె భర్త జైసింగ్ యాదవ్ థాయిలాండ్‌లో ఉంటున్నాడు. బయటకు వెళ్లిన గీత.. తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఇంటికి వచ్చింది. 
 
అప్పటికే బెడ్‌పై ఉన్న పాముల జంటను గమనించకుండా వాటిపై కూర్చుండిపోయింది. అవి కాటేయడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో చేరుకున్న స్థానికులు ఆ రెండు పాములు చంపేశారు. ఆ మహిళ మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం