Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయాడని.. సౌదీకి వెళ్తే.. వాషింగ్ మెషీన్ ఆన్ చేసిన పాపానికి?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (17:56 IST)
భర్త చనిపోయాడు.. ఇక కుటుంబాన్ని పోషించాలని ఆ మహిళ సౌదీకి వెళ్లింది. కానీ అక్కడ చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదం వల్ల ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చాబోలు గ్రామానికి చెందిన గుండుబోయిన రమణమ్మ (40) కంపసముద్రం గ్రామానికి చెందిన రమణయ్యను పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. తొమ్మిదేళ్ల క్రితం డెంగ్యూ జ్వరంతో రమణయ్య ప్రాణాలు కోల్పోవడంతో రమణమ్మపై కుటుంబ భారం పడింది. 
 
రెండేళ్ల క్రితం ఓ ఏజెంట్‌ ద్వారా ఆమె సౌదీ వెళ్లింది. ఈ నేపథ్యంలో వాషింగ్‌ మెషిన్‌ ఆన్‌ చేస్తుండగా రమణమ్మ కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందింది. ఇకపోతే తమ కోడలు మృతదేహాన్ని చివరిసారి చూసుకునేందుకైనా సహకరించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments