Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దస్తమానం ఫోన్లు మాట్లాడుతుందనీ కుమార్తెను చంపేసిన తండ్రి

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (13:26 IST)
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌లో ఓ దారుణం జరిగింది. కుమార్తె పొద్దస్తమానం ఫోనులో మాట్లాడుతుండటాన్ని కన్నతండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కుమార్తెను చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారం ప్రాంతానికి చెందిన యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి రాత్రిపగలు అనే తేడా లేకుండా పొద్దస్తమానం ఫోనులో మాట్లాడుతుండటంతో ఆ అలవాటును తగ్గించుకోవాలని తండ్రి మహ్మద్ తౌఫీ పలుమార్లు సూచించాడు. 
 
కానీ, ఆ యువతి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి ఆదివారం ఆ యువతిని కొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments