Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంటీ నా బండెక్కండని పొలాల్లోకి తీసుకెళ్లి మహిళపై ఇంజినీరింగ్ విద్యార్థి...

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:46 IST)
సింగరాయకొండ జరుగుమల్లి మండలంలోని చిన్నకుంట శివారులో దారుణం జరిగింది. 52 ఏళ్ల మహిళపై అత్యాచార యత్నం చేయగా ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జరుగుమల్లి మండలంలోని నందనవనం గ్రామానికి చెందిన వివాహిత కృష్ణవేణి తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు గురువారం ఉదయం కనమళ్ల గ్రామానికి వచ్చారు. శుభకార్యం అనంతరం ఆమె తిరుగుప్రయాణమయ్యారు.

 
ఇంతలో ఆమె దూరపు బంధువైన 23 ఏళ్ల సూర్యతేజ ఆమెను పలుకరించాడు. ఆంటీ మిమ్మల్ని ఊరిలో నేను దిగబెడతానంటూ తన ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు. చిన్నకుంట వద్దకు రాగానే పొలాల్లోకి వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.


ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం