పెగాసస్‌కు మమతా బెనర్జీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు...

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:36 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పెగాసస్ స్నూపింగ్ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వం జస్టిస్ లోకూర్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందింది. సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర కమిటీ వేసిందని, అలాంటపుడు మరో కమిటీ ఎందుకంటూ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా కమిటీ ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర కమిటీ దర్యాప్తునకు ఆదేశించిందనీ, ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా మరో కమిటీ ఎందుకు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 
 
ఈ పెగాసస్ స్నూపింగ్ కేసు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో పాటు.. విపక్ష సభ్యులంతా ఏకమై పార్లమెంట్‌ను స్తంభింపజేశారు. ముఖ్యంగా రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి పేపర్లు చింపి ఛైర్మన్ మీదకు విసిరేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments