Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి భూటాన్ "నాడాక్ పెల్ గి ఖోర్లో" పురస్కారం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:11 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భూటాన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రధానం చేసింది. భూటాన్ నేషనల్ డేను పురస్కరించుకుని ఆ దేశం ప్రధానం చేసే "నాడగ్ పెల్ గి ఖోర్లో"తో సత్కరించింది. ఈ విషయాన్ని నేపాల్ ప్రధానమంత్రి లొటయ్ షెరింగ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడిస్తూ, ప్రధాని మోడీకి శుక్షాకాంక్షలు తెలిపారు. 
 
"భూటాన్ రాజు ఆదేశాల మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఆయన భారతదేశానికే కాదు.. ప్రపంచానికి అందిస్తున్న స్నేహపూర్వక సహకారం, ముఖ్యంగా, కోవిడ్ సమయంలో మోడీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నాం. భూటాన్ ప్రజల తరపున మీకు (మోడీ)కి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి మీరు ఎంతగానో అర్హులు. ఈ అవార్డు అందుకునేందుకు మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments