Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి భూటాన్ "నాడాక్ పెల్ గి ఖోర్లో" పురస్కారం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:11 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భూటాన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రధానం చేసింది. భూటాన్ నేషనల్ డేను పురస్కరించుకుని ఆ దేశం ప్రధానం చేసే "నాడగ్ పెల్ గి ఖోర్లో"తో సత్కరించింది. ఈ విషయాన్ని నేపాల్ ప్రధానమంత్రి లొటయ్ షెరింగ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడిస్తూ, ప్రధాని మోడీకి శుక్షాకాంక్షలు తెలిపారు. 
 
"భూటాన్ రాజు ఆదేశాల మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఆయన భారతదేశానికే కాదు.. ప్రపంచానికి అందిస్తున్న స్నేహపూర్వక సహకారం, ముఖ్యంగా, కోవిడ్ సమయంలో మోడీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నాం. భూటాన్ ప్రజల తరపున మీకు (మోడీ)కి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి మీరు ఎంతగానో అర్హులు. ఈ అవార్డు అందుకునేందుకు మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments