ప్రధాని మోడీకి భూటాన్ "నాడాక్ పెల్ గి ఖోర్లో" పురస్కారం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:11 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భూటాన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రధానం చేసింది. భూటాన్ నేషనల్ డేను పురస్కరించుకుని ఆ దేశం ప్రధానం చేసే "నాడగ్ పెల్ గి ఖోర్లో"తో సత్కరించింది. ఈ విషయాన్ని నేపాల్ ప్రధానమంత్రి లొటయ్ షెరింగ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడిస్తూ, ప్రధాని మోడీకి శుక్షాకాంక్షలు తెలిపారు. 
 
"భూటాన్ రాజు ఆదేశాల మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఆయన భారతదేశానికే కాదు.. ప్రపంచానికి అందిస్తున్న స్నేహపూర్వక సహకారం, ముఖ్యంగా, కోవిడ్ సమయంలో మోడీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నాం. భూటాన్ ప్రజల తరపున మీకు (మోడీ)కి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి మీరు ఎంతగానో అర్హులు. ఈ అవార్డు అందుకునేందుకు మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం" అని ఆయన తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments