విజ‌య‌వాడ న‌గ‌రాన్ని నంద‌న‌వ‌నంలా మార్చ‌డానికి యూ.ఎన్. స‌హ‌కారం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (13:59 IST)
యునైటెడ్‌ నేషన్స్‌– హబిటాట్ సీనియర్‌ ప్రతినిధుల‌తో విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్ రాయన భాగ్యలక్ష్మి స‌మావేశం అయ్యారు. మాన్సీ, ఆస్థా, సాలిడ్‌ వేస్ట్ మేనేజ్మెంట్‌ ఎక్స్పర్ట్  స్వాతి సింగ్‌ లతో కూడిన ప్రతినిధులు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవితో  కలసి నగర మేయర్ తో సమావేశం అయ్యారు.


సుస్థిర నగరాలుగా అభివృద్ధిపరచాలనే లక్ష్యంగా యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ సెటిల్మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా యున్ – హబిటాట్ ప్రతినిధుల బృందం విజయవాడ నగరన్ని సందర్శించింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై పూర్తి స్థాయిలో అద్యయనం చేసి అధికారులతో చర్చించి ప్రణాళికలు రూపొందిస్తున్న‌ట్లు ప్ర‌తినిధి బృందం వివరించింది.  
                                                                                          
 
ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, భవిష్యత్ లో విజ‌య‌వాడ న‌గ‌ర ప్రజలకు పూర్తి స్థాయిలో మెరుగైన మౌలిక వసతులు కల్పించ‌డంలో స‌హ‌క‌రించాల‌ని కోరారు. నగరాన్ని పరిశుభ్ర, సుందర నగరంగా తీర్చిద్దిద్ద‌డంలో, పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా నగరాన్ని తీర్చిదిద్ద‌డంలో ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments