Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు ఇంత వేగంగా పరిగెడుతూ పరుగులు దోచేస్తున్నావు..

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (16:18 IST)
Virat Kohli
భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ కోహ్లి వెస్టిండీస్ సిరీస్‌లో అదరగొడుతున్నాడు. వన్డేలు, టెస్టుల్లో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ ఇప్పుడు తన విజయాల కిరీటంలో మరో మైలురాయిని చేర్చాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు అతనికి 500వ అంతర్జాతీయ టెస్టు. 
 
ఈ మైలురాయిని సాధించిన 10వ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 87 పరుగులతో మైదానంలో ఉన్న కోహ్లి.. తన ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగెడుతూ పరుగులు జోడిస్తున్నాడు. 
 
రెండు పరుగులకే డైవ్ చేయగా వెస్టిండీస్ వికెట్ కీపర్ కోహ్లీని ప్రశంసించాడు. "నువ్వు ఇంత వేగంగా పరిగెడుతూ పరుగులు దోచేస్తున్నావు.. అది కూడా 2012 నుంచి" అంటూ కోహ్లి నవ్వుతూ అతని ప్రశంసలు అందుకున్నాడు.
 
విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా జోరు కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించిన ర్యాపిడో బైక్ రైడర్

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

తర్వాతి కథనం
Show comments