Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీడ్స్ టెస్ట్ మ్యాచ్ : తొలి ఇన్నింగ్స్‌‍లో భారత్ 471 ఆలౌట్

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (19:21 IST)
ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజున 359/3 పరుగులు చేసింది. తొలి రోజు ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్... మరో 112 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. అలాగే, 127 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కెప్టెన్ శుభమన్ గిల్ 227 బంతుల్లో 147 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషభ్ పంత్ 178 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్స్‌లతో 134 పరుగులు చేశాడు. 
 
ఐపీఎల్‌లో అదరగొట్టి చాలాకాలం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్ నారయ్ నిరాశపరిచాడు. నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా 11, శార్దూల్ ఠాకూర్ ఒక్క పరుగుతో నిరాశపర్చాడు. తొలి రోజే యశస్వి జైశ్వాల్ 159 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్స్‌ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలా వికెట్ పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ - సరిహద్దుల్లో రోబోటిక్ గ్రిడ్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments