Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీడ్స్ టెస్ట్ మ్యాచ్ : రిషభ్ పంత్ సెంచరీ

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (16:53 IST)
లీడ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ రిషభ్ పంత్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో రిషభ్ సెంచరీ బాదేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 359/3 స్కోరుతో టీమిండియా రెండో రోజు ఆటను మొదలు పెట్టింది. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషభ్ పంత్ 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బషీర్ వేసిన 99.1 ఓవర్‌లో సిక్స్‌ కొట్టి టెస్టుల్లో ఏడో సెంచరీ చేశాడు. 
 
ఐదు టెస్ట్ మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా, మొదటి మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. యువ ఆటగాళ్లు గిల్ (127), జైశ్వాల్ (101)లు సెంచరీలో రాణించగా, శుభమన్ గిల్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌కు వరుణ గండం పొంచివుంది. శనివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణం సమయంలో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ సంస్థ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

తర్వాతి కథనం
Show comments