Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చంపేస్తారని బెదిరిస్తున్నారు : గౌతం గంభీర్

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (11:36 IST)
తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి అంతర్జాతీయ ఫోన్‌ నంబర్‌ నుంచి తనకు హత్యా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
తనకు, తన కుటుంబసభ్యులకు భద్రత కల్పించాలని డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌కు ఆయన విజ్ఞప్తిచేశారు. గంభీర్‌ ఫిర్యాదును నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌ కాల్‌ ఆధారంగా నంబర్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments