Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌.. సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (11:44 IST)
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌పై మాటెత్తారు. పాకిస్థాన్‌తో క్రికెట్ తమ పరిధిలో లేదని గంగూలీ పేర్కొన్నాడు. ఈ విషయంలో తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదేనని గంగూలీ స్పష్టం చేశారు.

భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు ముంబైపై ఉగ్రదాడుల తర్వాత తెగిపోయిన నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య క్రికెట్ ఆడటం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి వుందని గంగూలీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ తెలిపారు. 
 
కానీ భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు త్వరలోనే బలపడతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరక్టర్ వసీం ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పీసీబీలో చేరి ఆరు నెలలు గడిచిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కాగా.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ముంబై పేలుళ్ల అనంతరం టెస్టు, వన్డే, టీ20 క్రికెట్ సిరీస్‌లు జరగట్లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments