Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్.. ధ్రువ్ జురెల్ ఎవరు..?

సెల్వి
శనివారం, 13 జనవరి 2024 (21:39 IST)
Dhruv Jurel
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి 5 మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం గాయం నుంచి కోలుకోని కారణంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయలేదు. అయితే ఈ జట్టులో ఒక ఆటగాడి ఎంపిక మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడి పేరే ధ్రువ్ జురెల్. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ 22 ఏళ్ల ప్లేయర్.. మూడో ప్రాధాన్య వికెట్ కీపర్‌గా జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ ధ్రువ్ జురెల్ ఎవరని జనం సెర్చ్ చేయడం ప్రారంభించారు. టీమిండియా టెస్టు జట్టులోకి తీసుకోవాల్సిన ప్రత్యేకత ఏంటని చాలామంది వెతుకుతున్నారు. 
 
అయితే ధ్రువ్ జరెల్‌కు అద్భుతమైన ప్రతిభ ఉంది. ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్, బ్యాటింగ్ చేయగలడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 2021 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ తరపున ధ్రువ్ తొలిసారి మ్యాచ్ ఆడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments