Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు... వినయ్ కుమార్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (11:38 IST)
ఒమిక్రాన్ కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్త చర్యలు చేపట్టాయి. కోవిడ్‌లో కొత్త రకం అయిన ఒమిక్రాన్‌కు సంబంధించి పలు అనుమానాలున్నాయి. తాజాగా ఒమిక్రాన్ అయినా మరొకటైనా టీకా ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు వుంటుందని.. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందకూరి స్పష్టం చేశారు. 
 
పెద్దల్లో ముఖ్యంగా ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ముప్పు పొంచి వుందన్నారు. ఇప్పటికే కోవిడ్ బారిన పడి రెండు టీకాలు వేయించుకున్నవారికి ఆ ప్రమాదం తక్కువ అంటూ చెప్పుకొచ్చారు. ఒక డోసు టీకా తీసుకున్నవారితో పోలిస్తే రెండు డోసులు తీసుకున్నవారికి రక్షణ ఎక్కువని వినయ్ కుమార్ చెప్పుకొచ్చారు.  
 
దేశంలో చాలామంది రెండో డోసు వేయించుకోవాల్సి వుంది. ఇక తొలి ప్రాధాన్యం కరోనా వ్యాక్సిన్‌కు ఇవ్వాలి. ఆ తర్వాత 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి వుంటుంది. బూస్టర్ డోసుపై ప్రభుత్వం ప్రాధాన్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటుందని.. మిగిలిన దేశాలతో పోలిస్తే మనవి భిన్న పరిస్థితులు అంటూ వినయ్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments