Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆరోగ్యమంత్రికి కరోనా పాజిటివ్, క్షీణించిన ఆరోగ్యం, మరికొందరికి మహమ్మారి

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (17:50 IST)
కరోనా మహమ్మారి చాప కింద నీరులా క్రమంగా వ్యాపిస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదోవిధంగా చొరబడుతోంది. గత కొన్నిరోజుల క్రితం ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
 
 ఐతే ఆయనకు న్యూమోనియా సమస్యతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు తెలిపారు. దీనితో ఆయనను హుటాహుటిన మరో ఆసుపత్రి అయిన సాకేత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్లాస్మా థెరఫీ అందించనున్నట్లు వైద్యులు తెలిపారు.
 
 కాగా ఆయన త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో ఆకాక్షించారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే అతిషి, సీఎం సలహాదారు అక్షయ్, డిప్యూటీ సీఎం సలహాదారు అభినందిత మాథుర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments