Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2వేల రూపాయల నోటు మార్పిడికి సెప్టెంబర్ 30 లాస్ట్

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (15:54 IST)
రూ. 2000 డినామినేషన్‌లో ఉన్న నోట్లు సెప్టెంబర్ 30 వరకు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ పునరుద్ఘాటించింది. దీంతో రెండు వేల రూపాయల నోటుకు శనివారమే చివరి రోజు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రజలు రూ. 2,000 నోట్లను సెప్టెంబర్ 30, 2023 వరకు మార్చుకోవచ్చు. రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్ల నోట్లలోకి మార్చుకోవడం రూ. 20,000 పరిమితి వరకు చేయవచ్చు. రూ. 2,000 నోట్ల మార్పిడి సౌకర్యం ఉచితంగా అందించబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments