Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2వేల రూపాయల నోటు మార్పిడికి సెప్టెంబర్ 30 లాస్ట్

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (15:54 IST)
రూ. 2000 డినామినేషన్‌లో ఉన్న నోట్లు సెప్టెంబర్ 30 వరకు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ పునరుద్ఘాటించింది. దీంతో రెండు వేల రూపాయల నోటుకు శనివారమే చివరి రోజు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రజలు రూ. 2,000 నోట్లను సెప్టెంబర్ 30, 2023 వరకు మార్చుకోవచ్చు. రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్ల నోట్లలోకి మార్చుకోవడం రూ. 20,000 పరిమితి వరకు చేయవచ్చు. రూ. 2,000 నోట్ల మార్పిడి సౌకర్యం ఉచితంగా అందించబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments