Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2వేల రూపాయల నోటు మార్పిడికి సెప్టెంబర్ 30 లాస్ట్

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (15:54 IST)
రూ. 2000 డినామినేషన్‌లో ఉన్న నోట్లు సెప్టెంబర్ 30 వరకు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ పునరుద్ఘాటించింది. దీంతో రెండు వేల రూపాయల నోటుకు శనివారమే చివరి రోజు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రజలు రూ. 2,000 నోట్లను సెప్టెంబర్ 30, 2023 వరకు మార్చుకోవచ్చు. రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్ల నోట్లలోకి మార్చుకోవడం రూ. 20,000 పరిమితి వరకు చేయవచ్చు. రూ. 2,000 నోట్ల మార్పిడి సౌకర్యం ఉచితంగా అందించబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments