Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్‌ నిమజ్జనం.. 400 మందిపై కేసు.. రంగంలోకి షీ టీమ్స్

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (15:41 IST)
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మహిళల పట్ల అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 400 మంది పోకిరీలను అరెస్ట్ చేశారు. 
 
దీనిపై సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. గణేష్‌ ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన 400 మందిపై కేసులు నమోదు చేసామన్నారు. 
 
ఈసారి అనుకున్న సమయం కంటే ముందుగానే ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. జియో ట్యాగింగ్‌ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 వేల విగ్రహాల నిమజ్జనం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments