Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు శుభవార్త : నెలవారి కనీస వేతనం పెంపు

Webdunia
ఆదివారం, 24 మార్చి 2019 (10:58 IST)
దేశంలోని ఉద్యోగులకు కేంద్ర కార్మిక శాఖ శుభవార్త చెప్పింది. జాతీయ కనీస వేతన నిపుణుల కమిటీ నెలవారి కనీస వేతనాన్ని ఖరారు చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల కనీస వేతనంపై నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఉద్యోగి నెలవారీ (26 పనిదినాలకు) కనీస వేతనం రూ.9,880గా కమిటీ నిర్ణయించింది. జాతీయ స్థాయిలో ఐదు రీజియన్‌లను గుర్తించగా తెలుగు రాష్ట్రాలు రెండో రీజియన్‌లో ఉన్నాయి. 
 
కనీస వేతనం ఖరారు కోసం జులై 2018 నాటి స్థానిక పరిస్థితులు, ధరల సూచీలు, జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంది. 2012 కంటే ముందు జాతీయ స్థాయిలో ఉద్యోగి కనీస వేతనం రూ.4,570గా ఉండగా.. మారిన పరిస్థితుల రిత్యా ఏడేళ్లలో వ్యయంలో భారీ మార్పులు వచ్చినట్లు గుర్తించి, వేతనాన్ని కూడా పెంచింది. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర కార్మిక శాఖకు కమిటీ సమర్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments