జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత - ప్రకటించిన వైద్యులు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (14:52 IST)
దుండుగుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా వెల్లడించారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలి అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు అన్ని విధాలుగా చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడిచారు. 
 
ముఖ్యంగా, తుపాకీ కాల్పుల్లో మెడ భాగంలో తగిలిన బుల్లెట్ తీవ్ర రక్తస్రావానికి కారణమైనట్టుగా భావిస్తున్నారు. షింజే అబే ఆస్పత్రిలో చేర్చే సమయానికే అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారు. ఆస్పత్రిలో రక్తం ఎక్కిచినా ప్రయోజనం లేకపోయింది. కాల్పులు జరిగినపుడే ఆయన మృతి చెందారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments