Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత - ప్రకటించిన వైద్యులు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (14:52 IST)
దుండుగుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా వెల్లడించారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలి అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు అన్ని విధాలుగా చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడిచారు. 
 
ముఖ్యంగా, తుపాకీ కాల్పుల్లో మెడ భాగంలో తగిలిన బుల్లెట్ తీవ్ర రక్తస్రావానికి కారణమైనట్టుగా భావిస్తున్నారు. షింజే అబే ఆస్పత్రిలో చేర్చే సమయానికే అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారు. ఆస్పత్రిలో రక్తం ఎక్కిచినా ప్రయోజనం లేకపోయింది. కాల్పులు జరిగినపుడే ఆయన మృతి చెందారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments