నారా లోకేష్‌‌ను ఒక గంట పంపండి.. కె.ఎ.పాల్.. ఎందుకలా..?

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (13:25 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ ఈ మధ్యకాలంలో ప్రముఖ రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎపిలో అభివృద్థి అనేది అస్సలు జరగలేదని, అభివృద్థి కావాలంటే ప్రజాశాంతి పార్టీకే ఓటెయ్యాలంటున్నారు. ఎపిలో జరిగిన అభివృద్థి గురించి ఎవరితోనైనా డిబేట్‌లో పాల్గొనడానికి సిద్థమని సవాల్ విసిరారు కె.ఎ.పాల్.
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో డిబేట్‌కు వస్తే మాట్లాడేందుకు సిద్థంగా ఉన్నానని, అలాగే జగన్, పవన్ కళ్యాణ్‌‌తో కూడా డిబేట్‌కు సిద్థమంటున్నారు కె.ఎ.పాల్. అయితే వీరెవరూ పాల్ వ్యాఖ్యలపై స్పందించకపోవడంతో కె.ఎ.పాల్ నారా లోకేష్‌‌ను టార్గెట్ చేశారు. 
 
గంటపాటు నారా లోకేష్‌‌ను చంద్రబాబు పంపిస్తే ఎపిలో తెలుగుదేశం ఎలాంటి అభివృద్థి చేయలేదని నిరూపిస్తానని, డిబేట్‌కు లోకేష్‌‌ను పంపించడంటూ చంద్రబాబును కోరుతున్నారు కె.ఎ.పాల్. 175 స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ పోటీ చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments