Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవిప్రకాష్‌ కేసులో శివాజీ అప్రూవర్‌గా మారడానికి సిద్ధమయ్యాడా?

Webdunia
మంగళవారం, 14 మే 2019 (21:50 IST)
టివి9 ఛానల్ సిఈఓ రవిప్రకాష్‌ వ్యవహారం ఏ స్థాయిలో చర్చకు దారితీసిందో చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను నెంబర్ 1 ఛానల్‌గా ఎదిగిన టివి9కు వ్యవస్థాపకుడే రవిప్రకాష్. అలాంటి ఛానల్ నడుపుతున్న రవిప్రకాష్‌ మెరుగైన సమాజం కోసం తన ప్రయత్నమంటూ రకరకాల మాటలు చెప్పుకొచ్చాడు. అయితే ఉన్నట్లుండి రవిప్రకాష్‌‌కు బాడ్ టైం స్టార్టయ్యింది.
 
అందుకు ప్రధాన కారణం ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలను రవిప్రకాష్‌ నొక్కేశారన్న ఆరోపణలే. ఇది కాస్త ఆ సంస్థలోని డైరెక్టర్లకు ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో రవిప్రకాష్‌‌ను సిఈఓ పదవి నుంచి తొలగించి కొత్త సిఈఓ, కొత్త సిఓఓలను నియమించారు. దీంతో రవిప్రకాష్ కేవలం డైరెక్టర్లలో ఒకరిగా మాత్రమే మిగిలిపోయారు. అందులోను 10 శాతం షేర్స్ మాత్రమే రవిప్రకాష్‌కు టివి9లో ఉంది. దీంతో ఛానల్‌కు సంబంధించిన వ్యవహారాల్లో రవిప్రకాష్‌ పెద్దగా తలదూర్చే అవకాశం లేదు.
 
ఇదంతా జరుగుతుండగా ఇందులో మరో కీలక పాత్రధారి కూడా ఉన్నారు. ఆయనే నటుడు శివాజీ. రవిప్రకాష్‌ ఫోర్జరీకి శివాజీ సహకరించారన్న ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి. ఈ నేపధ్యంలో శివాజీ అఫ్రూవర్‌గా మారిపోవడానికి సిద్థమైనట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments