Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిలో బీజేపీకి సున్నా.. కానీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే...

దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఏమాత్రం పెరగలేదని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అయితే, దేశ ప్రధాని పీఠంపై మళ్లీ నరేంద్ర మోడీనే ఆసీనులవుతారని ఆ సర్వే స్పష్టం చేస

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:07 IST)
దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఏమాత్రం పెరగలేదని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అయితే, దేశ ప్రధాని పీఠంపై మళ్లీ నరేంద్ర మోడీనే ఆసీనులవుతారని ఆ సర్వే స్పష్టం చేసింది. ఏబీపీ-సీ ఓటర్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తేలింది.
 
గడచిన మూడునెలల్లో జరిపిన 'దేశ్‌ కా మూడ్' పేరుతో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమికి 276, యూపీఏకు 112, ఇతరులకు 155 స్థానాలు లభించవచ్చని తెలిపింది. 
 
ఓట్ల శాతం ప్రకారం చూస్తే ఎన్‌డీఏకు 38 శాతం, యూపీఏకు 25 శాతం, ఇతరులకు 37 శాతం ఓట్లు పడవచ్చునని అంచనా వేయగా, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఏమాత్రం పుంజుకోలేదని స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమికి 21, యూపీఏకు 32, ఇతరులకు (ప్రాంతీయ పార్టీలకు) 76 స్థానాలు లభిస్తాయని సర్వే పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments