దక్షిణాదిలో బీజేపీకి సున్నా.. కానీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే...

దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఏమాత్రం పెరగలేదని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అయితే, దేశ ప్రధాని పీఠంపై మళ్లీ నరేంద్ర మోడీనే ఆసీనులవుతారని ఆ సర్వే స్పష్టం చేస

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:07 IST)
దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఏమాత్రం పెరగలేదని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అయితే, దేశ ప్రధాని పీఠంపై మళ్లీ నరేంద్ర మోడీనే ఆసీనులవుతారని ఆ సర్వే స్పష్టం చేసింది. ఏబీపీ-సీ ఓటర్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తేలింది.
 
గడచిన మూడునెలల్లో జరిపిన 'దేశ్‌ కా మూడ్' పేరుతో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమికి 276, యూపీఏకు 112, ఇతరులకు 155 స్థానాలు లభించవచ్చని తెలిపింది. 
 
ఓట్ల శాతం ప్రకారం చూస్తే ఎన్‌డీఏకు 38 శాతం, యూపీఏకు 25 శాతం, ఇతరులకు 37 శాతం ఓట్లు పడవచ్చునని అంచనా వేయగా, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఏమాత్రం పుంజుకోలేదని స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమికి 21, యూపీఏకు 32, ఇతరులకు (ప్రాంతీయ పార్టీలకు) 76 స్థానాలు లభిస్తాయని సర్వే పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Parthiban ఫ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో హరీష్ శంకర్ కు గిఫ్ట్ ఇచ్చిన పార్థిబన్

Bigg Boss Telugu 9- బిగ్ బాస్ తెలుగు 9 : ఈ వారం ఎలిమినేషన్ వుండదా?

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments