Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరురో 10 మంది సౌతాఫ్రికా పౌరులు అదృశ్యం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (15:21 IST)
దేశంలో కరోనా వేరియంట్లలో ఒకటైన ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సౌతాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసింది. ఆ తర్వాత బెంగుళూరులో తొలిసారి ఈ కేసులు నమోదమయ్యాయి. ఇపుడు దేశవ్యాప్తంగా 40 అనుమానిత ఒమిక్రాన్ రోగులను గుర్తించారు. వీరిలో 28 మంది మహారాష్ట్రలోనూ 12 మంది ఢిల్లీలో ఉన్నారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో గత నెల 12 నుంచి 22వ తేదీల మధ్య బెంగుళూరుకు వచ్చిన 10 మంది సౌతాఫ్రికా వాసులు ఆచూకీ తెలియడం లేదు. వారు మొబైల్స్ కూడా స్విచాఫ్ చేసివున్నాయి. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు కర్నాటక ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ వ్యక్తుల ఆచూకీ గుర్తించేందుకు పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. అదేసమయంలో నవంబరు 22వ తేదీ నుంచి అన్ని ఎయిర్‌పోర్టుల్లో గట్టి నిఘా సారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments