Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరురో 10 మంది సౌతాఫ్రికా పౌరులు అదృశ్యం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (15:21 IST)
దేశంలో కరోనా వేరియంట్లలో ఒకటైన ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సౌతాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసింది. ఆ తర్వాత బెంగుళూరులో తొలిసారి ఈ కేసులు నమోదమయ్యాయి. ఇపుడు దేశవ్యాప్తంగా 40 అనుమానిత ఒమిక్రాన్ రోగులను గుర్తించారు. వీరిలో 28 మంది మహారాష్ట్రలోనూ 12 మంది ఢిల్లీలో ఉన్నారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో గత నెల 12 నుంచి 22వ తేదీల మధ్య బెంగుళూరుకు వచ్చిన 10 మంది సౌతాఫ్రికా వాసులు ఆచూకీ తెలియడం లేదు. వారు మొబైల్స్ కూడా స్విచాఫ్ చేసివున్నాయి. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు కర్నాటక ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ వ్యక్తుల ఆచూకీ గుర్తించేందుకు పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. అదేసమయంలో నవంబరు 22వ తేదీ నుంచి అన్ని ఎయిర్‌పోర్టుల్లో గట్టి నిఘా సారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments