Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కేరళ స్టోరీస్ హీరోయిన్ ఆదాశర్మకు ప్రమాదం - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
ఆదివారం, 14 మే 2023 (17:53 IST)
ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం "ది కేరళ స్టోరీస్". ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన హీరోయిన్ ఆదాశర్మకు, ఆ చిత్ర దర్శకుడు సుధీప్తో సేన్‌లు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముంబైలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళుతుండగా వీరి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. ఆ వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై దర్శకుడు సుధీప్తో సేన్ స్పందిస్తూ, ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో జరిగే ఏక్తా యాత్రకు హాజరుకాలేకపోవడం బాధగా ఉందని తెలిపారు. అయితే, వీరి ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీస్ చిత్రం మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్యం కేసులో సమీర్ అరెస్టు.. ఇంతకీ ఎవరీ సమీర్!!

Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)

పెళ్లై రెండు రోజులే.. వివాహ విందు కోసం సిద్ధంగా వున్నాడు.. ఇంతలో కరెంట్ షాక్‌తో మృతి

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

చిన్నారిపై అత్యాచారం - కన్నతల్లి సమక్షంలోనే ప్రియుడి పైశాచికత్వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments