Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన సినీ నటుడు సోనూ సూద్.

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (12:06 IST)
హైదరాబాద్ లోని విమానాశ్ర యంలో ఆదివారం విఐపి లాంజ్‌లో అనుకోకుండా సినీనటుడు సోనూసూద్‌ను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కలిశారు. వాళ్లిద్దర మధ్య జరిగిన సంభాషణలో..  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తాను ఫాలో అవుతుంటానని, కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు, వలస కూలీలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందిస్తూ, అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుండడం అభినంద నీయమని సోనూసూద్ అన్నారు.

దేశ వ్యాప్తంగా పేదలకు, వలస కూలీలకు మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు, సేవా గుణంలో కానీ, ఎక్కడ ఏ ఆపద వచ్చినా స్పందిస్తున్న తీరు , మీరు ఎంచుకున్న సేవా మార్గం స్ఫూర్తిదాయకమంటూ  సోనూసూద్‌ను శ్రీకాంత్ రెడ్డి అభినందించారు.

దేశ వ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ  స్ఫూర్తిదాయకంటూ సోనూసూద్‌ను శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. మనకున్న దాంట్లో పదిమందికి  సహాయం చేయడం, ఆపదలలో ఉన్నవారిని ఆదుకోవడం, సేవా గుణాన్ని పెంపొందించుకోవడం ఆత్మసంతృప్తిని ఇస్తుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments