Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్ కోసం భ్రమరాంభ థియేటర్‌లో "సర్కారువారి పాట" రిలీజ్

Webdunia
సోమవారం, 2 మే 2022 (11:42 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం "సర్కారువారి పాట". ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం మే12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అయితే, విడుదల తేదీ సమీపిస్తుండంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. 
 
ఇందులోభాగంగా, ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మే 2వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే, తన అభిమానుల కోసం అంతకుముందే హైదరాబాద్ భ్రమరాంభ థియేటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ చిత్రం మాసివ్ మాస్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పరశురాం దర్శకుడు. ఈయన "గీతగోవిందం" వంటి సక్సెస్ సినిమా తర్వాత దర్శకత్వం వచ్చిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎస్.థమన్ సంగీత దర్శకుడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విధుల్లో ఉన్న డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.. (Video)

Nara Lokesh: యువగళం పాదయాత్రపై పుస్తకం.. పవన్‌కు అందజేసిన నారా లోకేష్ (ఫోటోలు)

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments