Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్ కోసం భ్రమరాంభ థియేటర్‌లో "సర్కారువారి పాట" రిలీజ్

Webdunia
సోమవారం, 2 మే 2022 (11:42 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం "సర్కారువారి పాట". ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం మే12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అయితే, విడుదల తేదీ సమీపిస్తుండంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. 
 
ఇందులోభాగంగా, ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మే 2వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే, తన అభిమానుల కోసం అంతకుముందే హైదరాబాద్ భ్రమరాంభ థియేటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ చిత్రం మాసివ్ మాస్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పరశురాం దర్శకుడు. ఈయన "గీతగోవిందం" వంటి సక్సెస్ సినిమా తర్వాత దర్శకత్వం వచ్చిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎస్.థమన్ సంగీత దర్శకుడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments