లవ్‌స్టోరీ తర్వాత నాగేశ్వరరావుతో రష్మిక మందన?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (15:54 IST)
ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా ''నాగేశ్వ‌ర‌రావు'' అనే చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇందులో క‌థానాయిక‌గా ర‌ష్మిక మంద‌న్న‌ని ఎంపిక చేసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప‌ర‌శురామ్ నిర్ణ‌యం మేర‌కే ర‌ష్మికని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ''గీత గోవిందం''తో ర‌ష్మిక‌కి తిరుగులేని హిట్ ఇచ్చాడు ప‌ర‌శురామ్‌. 
 
అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పండించ‌డంలో ప‌ర‌శురామ్ విజ‌య‌వంత‌మ‌య్యారు. ''గీత గోవిందం'' త‌ర్వాతే ర‌ష్మిక కెరీర్ తెలుగులో ఊపందుకుంది. అందుకే ఆమె బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, బోలెడ‌న్ని అవ‌కాశాలు చేతిలో ఉన్న‌ప్ప‌టికీ ప‌ర‌శురామ్ కోరిక మేర‌కు వెంట‌నే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింద‌ట‌. 
 
ప్ర‌స్తుతం చైతూ న‌టిస్తున్న ''ల‌వ్‌స్టోరీ'' పూర్త‌వ్వ‌గానే ''నాగేశ్వ‌ర‌రావు'' సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంద‌ని స‌మాచారం. అలాగే రష్మిక మందన ప్రస్తుతం భీష్మ సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తోంది. ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. తర్వాత కోలీవుడ్ సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటూనే తాజా సినిమాలో నటిస్తుందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం తాగి ఇంట్లో పడొచ్చుకదా.. ఇలా రోడ్లపైకి ఎందుకు.. బైకును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టీచర్ (video)

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

కాపురంలో కలహాలు.. సినీ ఫక్కీలో భార్య స్కెచ్.. అదృష్టం బాగుండి భర్త..?

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments