Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ సావంత్‌పై తనుశ్రీ రూ. 10 కోట్ల దావా

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (13:36 IST)
బాలీవుడ్ నటీమణులు రాఖీ సావంత్, తను శ్రీ దత్తాల మధ్య నెలకొన్న వివాదం మరింత రాజుకుంది. తనను లెస్బియన్ అని, డ్రగ్స్‌కు బానిసని వ్యాఖ్యానించిన రాఖీ సావంత్‌పై తనుశ్రీ రూ. 10 కోట్ల దావా వేసింది. తాజాగా రాఖీ కూడా తను శ్రీపై పరువునష్టం దావా వేసింది. కానీ తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆమె నుంచి 25పైసల నష్ట పరిహారం ఇప్పించాలని రాఖీ కోర్టును ఆశ్రయించింది.
 
తాను ఆర్థికంగా భారీ నష్టాల్లో వున్నాను. భారీగా నష్టపరిహారం కోరి మరిన్ని కష్టాల్లో పడలేనని.. ఎన్నో ఏళ్లుగా కాపాడుకున్న తన పరువు మర్యాదలను తను శ్రీ నాశనం చేయాలని చూస్తోందని.. ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకే ఈ దావా అని రాఖీ తెలిపింది. డబ్బు కోసం రాఖీ ఎంతకైనా దిగజారుతుందని, నీచమైన పనులకు పాల్పడుతుందని తనుశ్రీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. నటి తనూ శ్రీదత్తాకు సెలబ్రిటీల మద్దతు పెరుగుతోంది. సీనియర్‌ నటుడు నానా పటేకర్‌పై హీరోయిన్‌ తను శ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేసింది. పదేళ్ల క్రితం తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. డ్యాన్స్‌ భంగిమలు నేర్పుతానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం