Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 'తలైవా' ఐపీఎల్ -- దర్బార్ షూటింగ్ ముచ్చట్లు

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (12:51 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. ఆయన సిగరెట్ వెలిగించినా, చేయి తిప్పినా లేదా క్రికెట్ బ్యాట్ పట్టినా సరే అది మీడియాకు సంచలన వార్తకిందే లెక్క. ప్రస్తుతం ఆయన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో "దర్బార్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. 
 
ఈ చిత్రం షూటింగ్ గ్యాప్‌లో చిత్ర బృందంతో కలిసి రజనీకాంత్ క్రికెట్ ఆడగా, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన రజనీ అభిమానులు "ఇది తలైవా ఐపీఎల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రజినీతోపాటు హీరోయిన్ నయనతార, కమెడియన్ యోగిబాబు తదితరులు కూడా క్రికెట్ ఆడారు. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్‌గా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments