Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 'తలైవా' ఐపీఎల్ -- దర్బార్ షూటింగ్ ముచ్చట్లు

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (12:51 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. ఆయన సిగరెట్ వెలిగించినా, చేయి తిప్పినా లేదా క్రికెట్ బ్యాట్ పట్టినా సరే అది మీడియాకు సంచలన వార్తకిందే లెక్క. ప్రస్తుతం ఆయన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో "దర్బార్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. 
 
ఈ చిత్రం షూటింగ్ గ్యాప్‌లో చిత్ర బృందంతో కలిసి రజనీకాంత్ క్రికెట్ ఆడగా, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన రజనీ అభిమానులు "ఇది తలైవా ఐపీఎల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రజినీతోపాటు హీరోయిన్ నయనతార, కమెడియన్ యోగిబాబు తదితరులు కూడా క్రికెట్ ఆడారు. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్‌గా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments