Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 'తలైవా' ఐపీఎల్ -- దర్బార్ షూటింగ్ ముచ్చట్లు

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (12:51 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. ఆయన సిగరెట్ వెలిగించినా, చేయి తిప్పినా లేదా క్రికెట్ బ్యాట్ పట్టినా సరే అది మీడియాకు సంచలన వార్తకిందే లెక్క. ప్రస్తుతం ఆయన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో "దర్బార్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. 
 
ఈ చిత్రం షూటింగ్ గ్యాప్‌లో చిత్ర బృందంతో కలిసి రజనీకాంత్ క్రికెట్ ఆడగా, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన రజనీ అభిమానులు "ఇది తలైవా ఐపీఎల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రజినీతోపాటు హీరోయిన్ నయనతార, కమెడియన్ యోగిబాబు తదితరులు కూడా క్రికెట్ ఆడారు. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్‌గా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments