Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ రవిశంకర్ ధ్యానంలో పాల్గొనాలి.. పవన్ కల్యాణ్ పిలుపు

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (16:11 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రతిరోజూ ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ ధ్యానంలో అందరూ పాల్గొనాలని పవన్ పిలుపు నిచ్చారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమైన నేపథ్యంలో.. అందరూ రవిశంకర్ ధ్యానంలో పాల్గొనాలని చెప్పారు. ఇంకా టీవీలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. 
 
అందుచేత గొప్ప మానవతావాది అయిన ఆర్ట్ అఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి చొరవకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని యూట్యూబ్ లింక్‌ను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 
 
ఈ కల్లోల సమయాన్ని ప్రతిఒక్కరు దృఢ సంకల్పంతో అధిగమించగలరని కోరుకుంటూ.. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ గారితో కలిసి లక్షలాదిగా ధ్యానంలో పాల్గొనాలని పవన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన అంజలి నటిస్తుందని టాక్ వస్తోంది. ఇంకా ఇందులో నివేదా థామస్ నటిస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments