Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మ‌హ‌ర్షి" తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంత‌..?

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (12:40 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం "మ‌హ‌ర్షి". మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించ‌గా అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మ‌హేష్ 25వ చిత్ర‌మైన మ‌హ‌ర్షి రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్‌తో స‌క్స‌స్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ షేర్.. 
నైజాం -  రూ.21.67 కోట్లు 
సీడెడ్ - రూ.7.45 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌ - రూ.7.47 కోట్లు
గుంటూరు - రూ.6.43 కోట్లు
ఈస్ట్ - రూ.5.63 కోట్లు
వెస్ట్ -  రూ.4.34 కోట్లు
కృష్ణ‌ - రూ.4.28 కోట్లు
నెల్లూరు - రూ.2.10 కోట్లు
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ షేర్ - రూ.59.37 కోట్లు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments