Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మ‌హ‌ర్షి" తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంత‌..?

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (12:40 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం "మ‌హ‌ర్షి". మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించ‌గా అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మ‌హేష్ 25వ చిత్ర‌మైన మ‌హ‌ర్షి రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్‌తో స‌క్స‌స్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ షేర్.. 
నైజాం -  రూ.21.67 కోట్లు 
సీడెడ్ - రూ.7.45 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌ - రూ.7.47 కోట్లు
గుంటూరు - రూ.6.43 కోట్లు
ఈస్ట్ - రూ.5.63 కోట్లు
వెస్ట్ -  రూ.4.34 కోట్లు
కృష్ణ‌ - రూ.4.28 కోట్లు
నెల్లూరు - రూ.2.10 కోట్లు
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ షేర్ - రూ.59.37 కోట్లు

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments