Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చలు - బేరాలు ఉండవు.. ఒకే రేటు : శృతిహాసన్

Webdunia
ఆదివారం, 10 మే 2020 (12:01 IST)
తనది ఒకే రేటు అని.. చర్చలు, బేరాలంటూ ఏవీ ఉండవని విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దులు కుమార్తె, టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ అంటోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆమె ప్రస్తుతం ముంబైలో ఒంటరిగా నివశిస్తోంది. 
 
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుతం తాను ముంబైలో ఒంటరిగా నివసిస్తున్నట్టు చెప్పారు. మా నాన్న కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్‌లు చెన్నైలో ఉంటున్నారని చెప్పారు. 
 
తాను లాక్‌డౌన్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పకొచ్చింది. తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆరగిస్తూ, సోషల్ మీడియా ద్వారా కొత్త వారితో స్నేహం చేస్తున్నట్టు చెప్పింది. అంతేకాకుండా, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె కోరారు. 
 
అదేసమయంలో లాక్‌డౌన్ సమయంలో మందకొడిగా ఉండకుండా యాక్టివ్‌గా ఉంటూ, ఇంటితో పాటు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని శృతిహాసన్ పిలుపునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments