Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చలు - బేరాలు ఉండవు.. ఒకే రేటు : శృతిహాసన్

Webdunia
ఆదివారం, 10 మే 2020 (12:01 IST)
తనది ఒకే రేటు అని.. చర్చలు, బేరాలంటూ ఏవీ ఉండవని విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దులు కుమార్తె, టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ అంటోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆమె ప్రస్తుతం ముంబైలో ఒంటరిగా నివశిస్తోంది. 
 
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుతం తాను ముంబైలో ఒంటరిగా నివసిస్తున్నట్టు చెప్పారు. మా నాన్న కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్‌లు చెన్నైలో ఉంటున్నారని చెప్పారు. 
 
తాను లాక్‌డౌన్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పకొచ్చింది. తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆరగిస్తూ, సోషల్ మీడియా ద్వారా కొత్త వారితో స్నేహం చేస్తున్నట్టు చెప్పింది. అంతేకాకుండా, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె కోరారు. 
 
అదేసమయంలో లాక్‌డౌన్ సమయంలో మందకొడిగా ఉండకుండా యాక్టివ్‌గా ఉంటూ, ఇంటితో పాటు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని శృతిహాసన్ పిలుపునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments