Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చానెల్‌లో భాగస్వామికానున్న 'బాహుబలి' ప్రభాస్

Webdunia
మంగళవారం, 14 మే 2019 (13:19 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్. "బాహుబలి" చిత్రం తర్వాత ఈ హీరో రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం "సాహో" చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రభాస్ వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నాడు. 
 
ఇందులోభాగంగా, ఆయన సొంతంగా ఓ టీవీ చానెల్‌లో భాగస్వామికానున్నట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్ర‌భాస్ స్నేహితులు వంశీ కృష్ణా రెడ్డి, ఉప్ప‌ల‌పాటి ప్ర‌మోద్‌లు కలిసి త్వరలో ఓ టీవీ చానెల్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో ప్ర‌భాస్ కూడా భాగ‌స్వామి కానున్నారన్నది టాక్. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సివుంది. 
 
ఏదేమైన మ‌న స్టార్స్ ఓ వైపు న‌ట‌న‌ని కొన‌సాగిస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగాలపై దృష్టి పెట్ట‌డం విశేషం. ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ బాబు ఏఎమ్‌బీ అనే మ‌ల్టీ ప్లెక్స్‌తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విష‌యం విదిత‌మే. బ‌న్నీ కూడా త్వర‌లోనే ఓ మ‌ల్టీప్లెక్స్ నిర్మించ‌నున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. గతంలో చిరంజీవి, నాగార్జున కూడా మా టీవీలో భాగస్వాములుగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments