Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తల్లికాబోతున్న బుల్లితెర యాంకర్.... అనసూయనా? లాస్యనా?

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (15:00 IST)
బుల్లితెరపై అనసూయ, శ్రీముఖి, రష్మీ గౌతమ్, లాస్య, సుమ వంటి వారు యాంకర్లుగా రాణిస్తున్నారు. వీరిలో పలువురుకి వివాహమైంది. ముఖ్యంగా, సుమ, అనసూయ వంటి వారికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. రష్మీ గౌతమ్, శ్రీముఖికి ఇంకా పెళ్ళికాలేదు. కానీ మరో యాంకర్ లాస్య మాత్రం ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇపుడు మరోమారు తల్లికాబోతుంది. ఈ విషయాన్ని లాస్య దంపతులు స్వయంగా ప్రకటించారు. తాము మరోమారు పేరెంట్స్ అవుతున్నామని చెప్పారు. దీంతో లాస్య దంపతులకు అనేక మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొన్న లాస్య కొన్నేళ్ళ క్రితం మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి జున్ను అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా లాస్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇందులో తాము మరోమారు పేరెంట్స్ అవుతున్నామని తెలిపింది. తాను గర్భవతిని అని ఆమె వెల్లడించింది. తమ కుటుంబం మరో రెండు అడుగులు ముందుకు వేస్తోందని తెలిపింది. ఈ విషయం తెలియగానే పలువురు ఆమెకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments