Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తల్లికాబోతున్న బుల్లితెర యాంకర్.... అనసూయనా? లాస్యనా?

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (15:00 IST)
బుల్లితెరపై అనసూయ, శ్రీముఖి, రష్మీ గౌతమ్, లాస్య, సుమ వంటి వారు యాంకర్లుగా రాణిస్తున్నారు. వీరిలో పలువురుకి వివాహమైంది. ముఖ్యంగా, సుమ, అనసూయ వంటి వారికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. రష్మీ గౌతమ్, శ్రీముఖికి ఇంకా పెళ్ళికాలేదు. కానీ మరో యాంకర్ లాస్య మాత్రం ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇపుడు మరోమారు తల్లికాబోతుంది. ఈ విషయాన్ని లాస్య దంపతులు స్వయంగా ప్రకటించారు. తాము మరోమారు పేరెంట్స్ అవుతున్నామని చెప్పారు. దీంతో లాస్య దంపతులకు అనేక మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొన్న లాస్య కొన్నేళ్ళ క్రితం మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి జున్ను అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా లాస్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇందులో తాము మరోమారు పేరెంట్స్ అవుతున్నామని తెలిపింది. తాను గర్భవతిని అని ఆమె వెల్లడించింది. తమ కుటుంబం మరో రెండు అడుగులు ముందుకు వేస్తోందని తెలిపింది. ఈ విషయం తెలియగానే పలువురు ఆమెకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments