Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు మకాం మార్చనున్న అజిత్!?

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (14:04 IST)
కోలీవుడ్ హీరో అజిత్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావలసిన 'వలిమై' కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవల కాలంలో అజిత్ హైదరాబాద్‌పై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారని తెలిసింది. 
 
తన సినిమాల షూటింగులు ఇక్కడే జరగాలని ఆయన కోరుకుంటున్నారట. అజిత్ పుట్టి పెరిగింది సికింద్రాబాద్‌లోనే. ఆయన 'వలిమై' షూటింగు కూడా ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆ తరువాత సినిమాను కూడా ఆయన ఇక్కడే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.
 
అజిత్ తన తదుపరి సినిమాను కూడా వినోద్‌తోనే చేయనున్నాడని అంటున్నారు. మొత్తానికి హైదరాబాదుకు మకాం మార్చాలనుకుంటున్నారని తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments