Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డుల రేస్ : జాబితాలో "జై భీమ్" చిత్రానికి చోటు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (13:23 IST)
భారతీయ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "జై భీమ్" చిత్రం ఆస్కార్ పురస్కారాల రేసులో చోటు దక్కించుకుంది. 
 
గతేడాది ఓటీటీల వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా సర్వత్రా ప్రశంసలు దక్కించుకుంది. ఐఎండీబీ రేటింగ్‌లోనూ శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు 94వ ఆస్కార్ అవార్డుల రేసులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అత్యున్నత పురస్కారం కోసం మరో 275 చిత్రాలతో పోటీ పడబోతోంది. 
 
ఇటీవలే 75 రోజులను పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఇటీవల ది అకాడెమీకి చెందిన అధికారిక యూట్యూబ్ చానెల్‌లో 12 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇందులో చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో పాటు.. దర్శకుడు టీజే జ్ఞానవేల్ వ్యాఖ్యలను జోడించారు. ఇపుడు ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతున్న 275 చిత్రాల రేసులో ఈ చిత్రం చోటుదక్కించుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments