Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో మస్తు మజా చేస్తున్న సురేఖా వాణి.. మందేస్తూ..?

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (11:26 IST)
సీనియర్ ఆర్టిస్ట్..సురేఖ వాణి సినిమా ప్రేక్షకులనే కాదు సోషల్ మీడియా ఫ్యాన్స్‌ను కూడా విపరీతంగా అలరిస్తుంటుంది. నిత్యం సోషల్ మీడియా‌లో యాక్టివ్‌గా ఉంటూ అందాల ఆరబోత చేస్తూ నెటిజన్లను, ఫాలోయర్స్‌ను ఆకట్టుకుంటుంది.
 
ప్రస్తుతం ఈ భామ దుబాయ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తాను గడిపే ప్రతి క్షణాన్ని మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఆమె ఎక్కడికి వెళ్లిన ఆమె వెంట తన కూతుర్ని వెంట పెట్టుకొని వెళ్ళేది. కానీ ఈసారి మాత్రం ఒక్కతే వెళ్ళింది. దీనికి కారణం ఏంటో మరి.
 
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో మద్యం బాటిల్ కనిపించడంతో ఆ పిక్ వైరల్‌గా మారింది. మద్యం బాటిల్‌తో తన హోటల్‌లో రిలాక్స్ అవుతూ ఉన్నట్టు కనిపించింది. ఇంత కంటే ఆనందం, ఇంత కంటే మంచి అనుభూతి ఇంకా ఎక్కడ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. 
 
మందు బాటిల్, గ్లాసు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. గత ఏడాది కూడా ఇలానే బాత్ టబ్ పక్కన.. షాంపైన్ బాటిల్‌తో సురేఖా వాణి కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments