చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు యేడాది జైలు...

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:04 IST)
సినీ నటుడు, వైకాపా నేత మంచు మోహన్ బాబుకు ఒక యేడాది పాటు జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. రూ.48 లక్షల చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఈ శిక్ష విధించింది. 
 
మోహన్‌ బాబుపై ప్రముఖ నిర్మాత వైవీఎస్ చౌదరి 2010లో పెట్టిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఒక యేడాది జైలుతో పాటు రూ.41.75 లక్షల అపరాధం కూడా విధించింది. ఈ చెక్ బౌన్స్ కేసులో ఏ1గా ఆయన సొంత నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్ పిక్చర్స్‌ ఉంటే, మోహన్ బాబు ఏ2గా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Komatireddy: ఏపీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారా?

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రక్షణ తయారీ కేంద్రాలు

ఢిల్లీ వాయుకాలుష్యంతో చిన్నారులు చనిపోతున్నారు ... సోనియా ఆందోళన

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments