Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు యేడాది జైలు...

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:04 IST)
సినీ నటుడు, వైకాపా నేత మంచు మోహన్ బాబుకు ఒక యేడాది పాటు జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. రూ.48 లక్షల చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఈ శిక్ష విధించింది. 
 
మోహన్‌ బాబుపై ప్రముఖ నిర్మాత వైవీఎస్ చౌదరి 2010లో పెట్టిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఒక యేడాది జైలుతో పాటు రూ.41.75 లక్షల అపరాధం కూడా విధించింది. ఈ చెక్ బౌన్స్ కేసులో ఏ1గా ఆయన సొంత నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్ పిక్చర్స్‌ ఉంటే, మోహన్ బాబు ఏ2గా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

జోగి రమేశ్ సతీమణి ధరించిన నెక్లెస్ ధర రూ.23 కోట్లా??

మద్యం మత్తు: అవతల రోడ్డుపై వెళ్తున్న బైకును ఢీకొన్న టిప్పర్ లారీ (వీడియో)

Thunderstorms: జూన్ 2 నుండి 4 వరకు ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments