Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెబ్బేసిన ఎన్టీఆర్ బయోపిక్... క్రిష్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (18:50 IST)
నంద‌మూరి బాల‌కృష్ణ‌తో జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించిన ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రం రిలీజైంది. మ‌రి.. క్రిష్ త‌దుప‌రి చిత్రాన్ని ఎవ‌రితో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. అయితే... ఇటీవ‌ల క్రిష్ అఖిల్‌తో సినిమా చేయ‌నున్నాడు అంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని క్రిష్ ఖండించాడు. క్రిష్ నెక్ట్స్ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... బాహుబ‌లి నిర్మాత‌లైన‌ శోభు యార్ల‌గ‌డ్డ‌, దేవినేని ప్ర‌సాద్‌ల‌తో క్రిష్ సినిమా చేయ‌నున్నాడ‌ట‌. 
 
క్రిష్ ద‌గ్గ‌ర రెండుమూడు క‌థ‌లు రెడీగా ఉన్నాయ‌ట‌. వీటిలో ఏ క‌థ‌తో సినిమా చేయ‌నున్నాడు అనేది ఇంకా ఫైన‌ల్ కాలేద‌ట‌. అలాగే త‌న బ్యాన‌ర్లో కూడా ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాడ‌ట‌. ఇందులో ఏది ముందు చేస్తాడు..? పెద్ద హీరోతో చేస్తాడా..? కొత్త వాళ్ల‌తో చేస్తాడా..?  అనేది తెలియాల్సివుంది. క‌థ‌ను బ‌ట్టే క‌థానాయ‌కుడిని ఎంచుకుంటాడు. మ‌రి... ఏ క‌థానాయ‌కుడిని ఎంచుకుంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments