Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఉల్లి మాకొద్దు: తెలంగాణ ప్రభుత్వం

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (08:52 IST)
కరోనా వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అన్ని మార్గాలను మూసేస్తుంది. ఇందులో భాగంగా ఉల్లి దిగుమతిని సైతం నిలిపేసింది.

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల నుండి వచ్చే ఉల్లిని నిలిపివేస్తున్నట్లు ఈ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆదేశాల అమలులో భాగంగా రాష్ట్రంలో అతిపెద్ద ఉల్లి మార్కెటైన మలక్‌పేట మార్కెట్‌లోకి ఇతర రాష్ట్రాల సరుకును అనుమతించవద్దని మార్కెట్‌ సెక్రటరీకీ ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి.

తెలంగాణలో ప్రజల అవసరాలకు తగినంత ఉల్లి ఉత్పత్తి అవుతోందని, ఆ ఉల్లినే రైతుల వద్దనుంచి సేకరించనున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ ఉల్లి సాగు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments