Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఉల్లి మాకొద్దు: తెలంగాణ ప్రభుత్వం

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (08:52 IST)
కరోనా వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అన్ని మార్గాలను మూసేస్తుంది. ఇందులో భాగంగా ఉల్లి దిగుమతిని సైతం నిలిపేసింది.

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల నుండి వచ్చే ఉల్లిని నిలిపివేస్తున్నట్లు ఈ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆదేశాల అమలులో భాగంగా రాష్ట్రంలో అతిపెద్ద ఉల్లి మార్కెటైన మలక్‌పేట మార్కెట్‌లోకి ఇతర రాష్ట్రాల సరుకును అనుమతించవద్దని మార్కెట్‌ సెక్రటరీకీ ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి.

తెలంగాణలో ప్రజల అవసరాలకు తగినంత ఉల్లి ఉత్పత్తి అవుతోందని, ఆ ఉల్లినే రైతుల వద్దనుంచి సేకరించనున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ ఉల్లి సాగు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments