Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఉల్లి మాకొద్దు: తెలంగాణ ప్రభుత్వం

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (08:52 IST)
కరోనా వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అన్ని మార్గాలను మూసేస్తుంది. ఇందులో భాగంగా ఉల్లి దిగుమతిని సైతం నిలిపేసింది.

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల నుండి వచ్చే ఉల్లిని నిలిపివేస్తున్నట్లు ఈ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆదేశాల అమలులో భాగంగా రాష్ట్రంలో అతిపెద్ద ఉల్లి మార్కెటైన మలక్‌పేట మార్కెట్‌లోకి ఇతర రాష్ట్రాల సరుకును అనుమతించవద్దని మార్కెట్‌ సెక్రటరీకీ ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి.

తెలంగాణలో ప్రజల అవసరాలకు తగినంత ఉల్లి ఉత్పత్తి అవుతోందని, ఆ ఉల్లినే రైతుల వద్దనుంచి సేకరించనున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ ఉల్లి సాగు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments