మంత్రులకు ఫోన్ కాల్: అత్యవసరంగా మంత్రులతో కేసీఆర్ సమావేశం, ఎందుకు?

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (15:05 IST)
తెలంగాణ మంత్రులకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అత్యవసర ఫోన్ కాల్ వెళ్లింది. మంత్రులను వెంటనే రావాలంటూ కేసీఆర్ తెలియజేయడంతో అంతా తమతమ కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిని అక్కడి వెళ్లారు.

 
కేసీఆర్ ఫామ్ హౌసుకు వెళ్లిన మంత్రుల్లో హరీశ్ రావు, తలసాని, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి వున్నారు. కాగా ఇద్దరుముగ్గురు మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. కేటీఆర్ అమెరికా పర్యటనలో వున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments