Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులకు ఫోన్ కాల్: అత్యవసరంగా మంత్రులతో కేసీఆర్ సమావేశం, ఎందుకు?

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (15:05 IST)
తెలంగాణ మంత్రులకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అత్యవసర ఫోన్ కాల్ వెళ్లింది. మంత్రులను వెంటనే రావాలంటూ కేసీఆర్ తెలియజేయడంతో అంతా తమతమ కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిని అక్కడి వెళ్లారు.

 
కేసీఆర్ ఫామ్ హౌసుకు వెళ్లిన మంత్రుల్లో హరీశ్ రావు, తలసాని, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి వున్నారు. కాగా ఇద్దరుముగ్గురు మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. కేటీఆర్ అమెరికా పర్యటనలో వున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments