Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగా హత్య

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (07:55 IST)
పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ ఎవరు కూడా హత్య చేసే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. నల్గొండ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాటి మీది గూడెం ఆవాస గ్రామంలో పట్టపగలే పగ పడగవిడిచింది. 
 
వెంకటయ్య అతని కొడుకు దాయాదుల తో భూమి విషయంలో తగాదా ఉంది. ఈ క్రమంలోనే పగతో రగిలి పోతున్న దాయాదులు వెంకటయ్య అతని కొడుకు పై కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి రోడ్డుపై రెండు గంటల పాటు రక్తం కారుతూ గాయాలతో విలవిలలాడుతూ కనిపించారు. ఇక ఈ ఘటనను స్థానికులు చూస్తూ ఉండిపోయారు తప్ప కనీసం అతనికి సహాయం కూడా అందించలేదు. చివరికి అతని ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments