Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్ట్‌లూ సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్‌కి ఇప్పుడు వెళ్ళండి: టీఎస్ హైకోర్టు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (17:11 IST)
సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్‌కు ప్రభుత్వం మీకు అనుమతి ఇచ్చింది కదా, ఇప్పుడు వెళ్ళండి అంటూ మీడియాకు హైకోర్టు సూచించింది. రోడ్డు- భవనాల శాఖ కార్యదర్శి, హైదరాబాద్ సీపీ నేతృత్వంలో మీడియా కవరేజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు ఎప్పుడుపడితే అప్పుడు పంపించడం పత్రికా స్వేచ్చకు విరుద్ధమని మాకు ప్రతి రోజు అనుమతి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటీషనర్ కోరారు.
 
దీనికి హైకోర్టు స్పందిస్తూ ఇప్పుడు వెళ్ళిరండి అసలు ఏం జరుగుతుందో చూడాలని మీడియాను సూచించింది హైకోర్టు.అసలు మీడియాపై ఇన్ని ఆంక్షలు పెడుతున్నారా?? తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. పత్రిక స్వేచ్ఛ పైన ఓపెన్ కోర్టులో సుదీర్ఘ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments