Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్ట్‌లూ సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్‌కి ఇప్పుడు వెళ్ళండి: టీఎస్ హైకోర్టు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (17:11 IST)
సెక్రటేరియట్ కూల్చివేత కవరేజ్‌కు ప్రభుత్వం మీకు అనుమతి ఇచ్చింది కదా, ఇప్పుడు వెళ్ళండి అంటూ మీడియాకు హైకోర్టు సూచించింది. రోడ్డు- భవనాల శాఖ కార్యదర్శి, హైదరాబాద్ సీపీ నేతృత్వంలో మీడియా కవరేజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు ఎప్పుడుపడితే అప్పుడు పంపించడం పత్రికా స్వేచ్చకు విరుద్ధమని మాకు ప్రతి రోజు అనుమతి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటీషనర్ కోరారు.
 
దీనికి హైకోర్టు స్పందిస్తూ ఇప్పుడు వెళ్ళిరండి అసలు ఏం జరుగుతుందో చూడాలని మీడియాను సూచించింది హైకోర్టు.అసలు మీడియాపై ఇన్ని ఆంక్షలు పెడుతున్నారా?? తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. పత్రిక స్వేచ్ఛ పైన ఓపెన్ కోర్టులో సుదీర్ఘ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments