'బాహుబలి' ప్రభాస్ గెస్ట్ హౌస్ ఇష్యూ.... తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు...

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (16:20 IST)
బాహుబలి హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు పడ్డాయి. నటుడు ప్రభాస్ తన గెస్ట్ హౌజ్ రెగ్యులరైజేషన్ చేయమని పెట్టుకున్న దరఖాస్తును ఎందుకు పరిశీలనలోకి తీసుకోలేదంటూ ప్రశ్నించింది. 
 
ఒకవేళ ప్రభాస్ దరఖాస్తు చేసుకున్న రెగ్యులరైజేషన్‌ను తిరస్కరించినట్లు ఉత్తర్వులు మీవద్ద వున్నాయా? అంటూ అడిగేసరికి నీళ్లు నమలారు అధికారులు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు వుంచుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పడంతో కేసును రేపటి వాయిదా వేసింది హైకోర్టు. మరి ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభాస్ తరపు న్యాయవాది అన్ని ఆధారాలను సమర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments