Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (16:51 IST)
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం ఎట్టకేలకు కరుణించింది. ధాన్యం కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే అధికంగా సేకరిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే, ఆ మాటలను లిఖత పూర్వకంగా ఇవ్వాలంటూ ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం పట్టుబట్టింది. 
 
ఈ నేపథ్యంలో ఖరీప్‌సు సంబంధించి తెలంగాణా రాష్ట్రంలోని పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పంష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణ పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ రాసింది. తెలంగాణాలో ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణ లక్ష్యం పెంచినట్టు పేర్కొంది. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబరు 20వ తేదీన రాసిన లేఖపై కేంద్రం స్పందిస్తూ ఈ మేరకు పచ్చజెండా ఊపింది. బియ్యం సేకరణ లక్ష్యం పెంపుదలకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ఆ లేఖలో పెట్టింది. ఈ క్రమంలో తాజాగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments