Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది.. బండి సంజయ్

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (19:51 IST)
రేషన్ డీలర్ల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలకు ఇబ్బంది తప్పట్లేదన్నారు.

తద్వారా పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడిందని వాపోయారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
 
నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం కేటాయిస్తే... తెలంగాణలో పేదలందరికీ రేషన్ డీలర్లు బియ్యం అందిస్తూ సేవలందించారని.. అలాంటి వారి సేవలను విస్మరిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments