Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ అరెస్టు? 32 మంది కూడా..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (09:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అయిన నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నవీన్ రెడ్డి కంపెనీలో పనిచేసే 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు నవీన్ రెడ్డిని అరెస్టుచేశారు. 
 
మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే, శనివారం ఈ కేసుతో సంబంధం ఉన్న 32 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దాడికి పాల్పడిన వారందూ మిస్టర్ టీ పాయింట్‌లలో పని చేసే సిబ్బంది కావడం గమనార్హం. అరెస్టు చేసిన వారిందరినీ ఇబ్రహీంపట్నం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారికి జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో  వారందరినీ చర్లపల్లి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments