Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ అరెస్టు? 32 మంది కూడా..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (09:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అయిన నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నవీన్ రెడ్డి కంపెనీలో పనిచేసే 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు నవీన్ రెడ్డిని అరెస్టుచేశారు. 
 
మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే, శనివారం ఈ కేసుతో సంబంధం ఉన్న 32 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దాడికి పాల్పడిన వారందూ మిస్టర్ టీ పాయింట్‌లలో పని చేసే సిబ్బంది కావడం గమనార్హం. అరెస్టు చేసిన వారిందరినీ ఇబ్రహీంపట్నం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారికి జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో  వారందరినీ చర్లపల్లి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments