32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఐవీఆర్
గురువారం, 13 నవంబరు 2025 (18:30 IST)
ఈరోజుల్లో వివాహం కావడం అనేది చాలామందికి ఓ సవాలుగా మారుతోంది. ముఖ్యంగా మగవారి విషయంలో ఇది ఎక్కువగా కనబడుతోంది. తెలంగాణలోని హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన నరేష్ తనకు ఎంతకూ పెళ్లి కావడం లేదని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
తల్లిదండ్రులు సురేందర్, రమ తమ కుమారుడు నరేష్ కి గత నాలుగైదేళ్లుగా సంబంధాలు చూస్తున్నారు. నరేష్ హైదరాబాదులోని అమీర్ పేటలోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడు. బట్టల షాపులో పనిచేస్తున్నాడని చెప్పగానే పిల్లనిస్తానన్నవారు కూడా ఇచ్చేందుకు ముందుకు రాకుండా పోతున్నారట. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన నరేష్ ఘట్ కేసర్ రైల్వే స్టేషను సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments