గ్రూప్-1 పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైంది.. గేటు బయటే నిలబెట్టేశారు.. ఏడ్చినా?

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (18:56 IST)
Group 1 Exams
తెలంగాణలో మొదటిరోజు నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ముగిసింది. ఈ పరీక్షకు 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

అభ్యర్థుల్ని 1.30 గంటల వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను గేటు బయటే ఆపేసారు. అభ్యర్థులు బాధపడుతూ చాలా కష్టపడి చదివాం సార్.. దయచేసి గేట్లు తెరవండి అంటూ ఓ ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. 
 
బేగంపేటలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థి లోపలికి అనుమతించకపోవడంతో.. గోడదూకి లోపలి వెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు బాధ, నిరాశతో ఆవేదనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments